Exclusive

Publication

Byline

Warangal Special Bus: మహా శివరాత్రికి వరంగల్ నుంచి ప్రత్యేక బస్సులు. ఛార్జీలను ఖరారు చేసిన అధికారులు

భారతదేశం, ఫిబ్రవరి 25 -- Warangal Special Bus: ప్రముఖ శైవ క్షేత్రాలైన కాళేశ్వరం, వేములవాడ, పాలకుర్తి, రామప్పకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వరంగల్ రీజియన్​ పరిధిలోని వివిధ ... Read More


TDP Office Attack Case :టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసు-24 మంది వైసీపీ నేత‌ల‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

భారతదేశం, ఫిబ్రవరి 25 -- TDP Office Attack Case : టీడీపీ కార్యాల‌యం, చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేత‌లు దేవినేని అవినాష్‌, జోగి ర‌మేష్‌, లేళ్లఅప్పిరెడ్డి, త‌ల‌శిల ర‌ఘురాం, గ‌వాస్కర్‌ల... Read More


Hanamkonda Crime : హనుమకొండ జిల్లాలో దారుణం, తాగొచ్చి గొడవ చేస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు

భారతదేశం, ఫిబ్రవరి 25 -- Hanamkonda Crime : హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తున్నాడనే కారణంతో ఓ యువకుడు తన తండ్రిని కత్తితో పొడిచి చంపేశాడు. కత్తితో ఛాతి భాగంలో పొడవడంతో... Read More


CM Revanth Reddy: బీజేపీని బొంద పెట్టి కేంద్రం నుంచి నిధులు సాధించాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి

భారతదేశం, ఫిబ్రవరి 25 -- CM Revanth Reddy: కేసీఆర్‌ కుటుంబం కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టలేదని విమర్శించారు. వారి కుట్రలను తిప్పి ... Read More


Entrepreneur Training : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల‌కు గుడ్ న్యూస్, ఫిబ్రవరి 28 నుంచి ప్రకాశం జిల్లాలో ఉచిత శిక్షణ

భారతదేశం, ఫిబ్రవరి 25 -- Entrepreneur Training : మీరు పారిశ్రామిక వేత్త కావాల‌నుకుంటున్నారా? అయితే ఆల‌స్యం ఎందుకు ఉచిత శిక్షణ‌కు వెళ్లండి. ఈ అవ‌కాశాన్ని యువ‌తీ, యువ‌కులు వ‌దులుకోకుండా ఉప‌యోగించుకోండి.... Read More


Palnadu Crime : ప‌ల్నాడు జిల్లాలో ఘోరం.. బాలిక‌ను ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిని చేసిన వివాహితుడు!

భారతదేశం, ఫిబ్రవరి 25 -- ప‌ల్నాడు జిల్లా రొంపిచ‌ర్ల‌లో దారుణం జరిగింది. బాలికను మోసం చేసిన వివాహితుడు.. ఆమెపైనే ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రొంపిచ‌ర్ల‌కు చెందిన బ‌త్తుల నాగ‌రా... Read More


Mirchi Rates : ఏపీ మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్, 25 శాతం పంటకు ఎంఐపీ వర్తింపు- రాష్ట్రానికి లేఖ

భారతదేశం, ఫిబ్రవరి 25 -- Mirchi Rates : రాష్ట్రంలో పండిన మిర్చి పంట‌లో 25 శాతానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్ వర్తింపు చేస్తామ‌ని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మిర్చి క్వింటా ధ‌ర రూ.11,781గా నిర్ణయించ... Read More


Medak Accident: పుణ్యం కోసం వెళ్లొస్తుంటే ప్రాణాలు పోయాయి. సంగారెడ్డి దంపతుల విషాదంతం, కుంభమేళా ప్రయాణంలో ప్రమాదం

భారతదేశం, ఫిబ్రవరి 25 -- Medak Accident: పుణ్యకోసం కుంభమేళాకు వెళ్లిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖలో ఇంజినీర్ గా పనిచేస్తున్న వెంకట్రామి రెడ్డి (45), తన భార్... Read More


Bapatla Crime : ప్రేమించాలంటూ యువతికి కత్తితో బెదిరింపు...! చేయి కోసుకున్న యువకుడు

ఆంధ్రప్రదేశ్,బాపట్ల, ఫిబ్రవరి 24 -- ప్రేమించాలంటూ ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై యువ‌కుడు క‌త్తితో బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. త‌న‌ను ప్రేమించ‌క‌పోతే చంపుతాన‌ని. ఆపై నేను కూడా చ‌నిపోతానంటూ నానాయాగీ చేశా... Read More


Jayashankar Bhupalpally Crime : బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య, గోనె సంచిలో కుక్కి బావిలో పడేసిన దుండగులు

భారతదేశం, ఫిబ్రవరి 24 -- Jayashankar Bhupalpally Crime : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధురాలి మెడలోని బంగారం కోసం గుర్తు తెలియని దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఒంటిపై ఉ... Read More